Hyderabad News: Latest Hyderabad News Headlines & Live News Updates from Hyderabad - Times of India

Friday, October 31, 2014

Indian Stock markets ended at Record high

Stock markets

Indian markets started the first day of the November Series with gap up opening of around 30-35 points on positive global cues,then markets continued its momentum making new intraday(100 points in 5 hours) as well all time high. Banking,Automobiles,FMCG,Infra,reality sectors gained.
Sensex up 519.40 points and Nifty gained 153 points.






Read More

Gold and silver prices dip

Investing in gold and silver is not an good idea now days, in International market
gold and silver prices fell sharply. Global stock markets trading at record high on
Bank of Japan stimulus and growth of America.

Domestic gold investors worrying about sharp fall and there is no hope to regain it's
momentum in near term. better to avoid fresh investments in gold and silver

Invest in Banking sector equities like SOUTH INDIAN BANK,

After 3 years Gold slipped into below 26000 level hit 25.932 at 10 pm closed at
Silver prices fell sharply after mass selling of speculators. Silver touch Rs.36,700 per kg,down from from Thursday close Rs.38100.



Read More

Petrol and Diesel price reduced

Petrol price cut by Rs.2.41 per litre and diesel price cut by Rs. 2025 per litre.
The revised prices will take effect from midnight. Oil companies calculate the desired retail
selling price of petrol and diesel on 1st and 16th of every month based on average international
crude oil price and rupee-dollar exchange rate
Read More

Buy Ranbaxy

Buy Ranbaxy at cmp with target of 643/655/660 sl 622
Read More

Wednesday, October 29, 2014

కెసిఆర్ ను కలిసిన సానియా

ప్రపంచ టెన్నిస్ అకాడమి డబుల్స్ లో విజయం సాదించిన తర్వాత తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసిన సానియా మిర్జా క్యాంపు ఆఫీసు లో కలిసారు 

Read More

627 black money account holders



Today Govt hands over list of 627 black money account holders to Supreme Court
many other business men,politician names in the list let's see who is on the list
If all the money will come into Indian economy ,we no need to worry about food ,jobs and
debts. 
Read More

Tuesday, October 28, 2014

NASA Rocket Exploded after launch

NASA rocket 
Unmanned private cargo rocket exploded after launch. today NASA launched this rocket


Read More

Flying car

Flying Car
In coming days world will enjoy with transformation concept, Flying car dream will come true in near years. This great innovation reached to version 3.0 . need to fix some issues. let's c how it's final outcome entertain the world.
Read More

Saturday, October 25, 2014

Rs.80000 cr worth Defense Projects cleared


Rs. 80,000cr worth defence projects cleared by govt of India, The govt decided that 
6 submerines will built in india and over 8000 Israeli anti-tank guided missiles and 12 upgraded
Dornier surveillance aircraft will be purchased.
Rs.50000cr for submarines which built in India
Rs.3,200cr to purchase 8,356 anti-tank guided missile from Israel
Rs.1850 cr for 12 Dornier surveillance aircraft with enhanced sensors from HAL
Rs.662cr to buy 362 infantry fighting vehicles from the Ordinance Factor Board
Rs.662cr to buy 1761 units of five spoke 7.5 tonne radio contrainers
Rs.740cr to 1768 critical rolling stock - open and closed wagons for transport of military equipment
Govt will spent more to strenghten the Navy

Read More

J&K,Jharkhand Assemly polls schedule released

Election Commission of India announces five-phase assembly polls will be held between Nov 25 and Dec 20 and counting will be on Dec 23.
Polling in both states will take place on November 25, December 2,9,14 and 20 ,Chief Election Commissioner VS Sampath said in the press conference.

Read More

Friday, October 24, 2014

PK film trailer Aamir Khan movie 2014 -Anushka sharma,Peekay Aamir Khan - review VC


Read More

Modi celebrates diwali with Jawans

Narendra Modi with jawans
Prime Minister Narendra Modi Celebrated Diwali with Jawans at #Siachen.




Read More

Thursday, October 23, 2014

First Ebola case in New York City

Dr.Craig Spencer, an emergency doctor who was working with Doctors Without Borders in Ebola-stricken Guinea earlier this month,returned to New York last Friday,tests positive for Ebola. Health officials face the challenge of deciding how wide a net a cast for his possible contacts in the largest, most crowded city in the United States. 
This is first confirmed Ebola case in New York City
Read More

Saturday, October 18, 2014

బలమైన ప్రతిపక్షం లేని తెలంగాణా

తెలంగాణా  లో ప్రస్తుతానికి బలమైన ప్రతి పక్షం లేదనే చెప్పాలి . ఇక కెసిఆర్ పాలన అర్థం కాని విధంగా ఉంది. సర్వే పేరుతో ,ఆహార భద్రతా కార్డులు అని ,కులం ,నివాసం సర్టిఫికెట్స్ అని  కాలం గడుపుతున్నారు .

 పేదలకు డబల్ బెడ్ రూం ఇల్లు  అనేది కూడా ఒక కల గానే మిగులుతుంది . ఎందుకంటే అవి  ఒక గుంట భూమి లేని వారికి మాత్రమే కట్టిచ్చి ఇస్తారట ,ఈ లెక్కన మండలానికి పది మంది లబ్ది దారులు కూడా ఉండక పోవచ్చు .

ఇక నిర్భంద విద్య గురించి వచ్చే సంవత్సరం ఆలోచన చేస్తారట ఎప్పుడో మొదలు కావాల్సిన మోడల్ స్కూల్స్ ఇప్పటికి పూర్తి స్థాయి లో నడవడం లేదు ,ఈటెల రాజేందర్ హుజురాబాద్ లోనే మోడల్ స్కూల్లేదు అలాంటిది ప్రైవేటు స్కూల్ ల ఆదిపత్యాన్ని ఎదురించి నిర్భంద విద్య ను కొనసాగిస్తారా అంటే డౌటే అన్పిస్తుంది ,ఋణ మాఫీ అని చెప్పి 25% మాత్రమే చెల్లించారు , మూత పడిన ప్రభుత్వ స్కూల్స్ ఓపెన్ చేసి మేము ప్రస్తుతానికి వీటిలోనే నిర్భంద విద్య ను అందిస్తామంటే ఇక పాత కథే .

వీటి నే అస్త్రాలు గా చేసుకొని కతులు దుసేందుకు ప్రతి పక్షాలు సిద్దముగా ఉన్నాయి . ప్రజాస్వామ్యం లో బలమైన ప్రతిపక్షం లేకపోతే ప్రజలకు న్యాయం జరగడం కలే అవుతుంది . 
Read More

మరో తిరుమల గా యాదగిరి గుట్ట

యాదగిరి గుట్ట లో కెసిఆర్

రాష్ట్రం లోనే ప్రముఖ పుణ్య క్షేత్రం ఐన యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తరహ లో అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు .  ఆలయ గర్భ గుడి గోపురం ఎత్తు పెంచి స్వర్ణ గోపురం నిర్మిస్తామని చెప్పారు రెండు సంవత్సరాల లో టెంపుల్ సిటీ గా అభివృద్ధి చేస్తామని ,అదేవిధంగా 1600 ఎకరాలలో ఆధ్యాత్మిక కేంద్రాలు ,400 ఎకరాల్లో జింకల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు .
Read More

Saturday, October 11, 2014

తీరం దాటనున్న హుదుద్ తుఫాన్

Hudhud Cyclone
ఈ రోజు సాయంత్రానికల్లా తీరం దాటనున్న హుదుద్ తుఫాన్ ,విశాఖ కు 55 కిలోమీటర్ల దూరం  నుండి ప్రచండ వేగం  తో  దుసుకోస్తుంది ,దీనితో తీర ప్రాంత ప్రజలు  భయం తో వణికి పోతున్నారు 
Read More

Thursday, October 2, 2014

యావత్ తెలంగాణా ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు


యావత్ తెలంగాణా ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు 


Read More

Wednesday, October 1, 2014

కుప్ప కూలిన స్టాక్ మార్కెట్లు

ఎబోలా వైరస్ ప్రభావం తో ప్రపంచ మార్కెట్లు కుప్ప కులాయి . అమెరికా డో జోన్స్ 238 పాయింట్లు పడి పోయింది . ఆసియా మార్కెట్లు కూడా అదే విధంగా ట్రేడ్ అవుతున్నాయి . జపాన్ కు చెంది నిక్కి 400 పాయింట్ల కు పైగా పది పోయింది . ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లకు సెలవు కావడం తో దీని ప్రభావం ఉండక పొవచు. 
Read More

Monday, September 29, 2014

స్వర్ణం సాధించిన సానియా

స్వర్ణం సాధించిన సానియా 

 ఆసియా క్రీడల్లో సానియా మీర్జా -సాకేత్ మైనేని జోడి టెన్నిస్ మిక్స్ డ్ డబుల్స్ లో స్వర్ణం కైవసం చేసుకుంది . ఫైనల్లో సానియా జోడి 6-4,6-3  ఇంపెంగ్ చింగ్ చన్  పై వరుస సెట్లలో గెలిచింది . ఈ సందర్భంగా కెసిఆర్ సానియా  శుభాకాంక్షలు తెలిపారు . 
Read More

Sunday, September 28, 2014

O.PANNEERSELVAM IS NEW CM OF TAMILNADU

O. పన్నీర్  సేల్వం  ను తమిళనాడు ముఖ్యమంత్రి గా అన్నా డీ ఎంకే శాసనసభా పక్షం ఎన్నుకుంది . 1951 లో జన్మించిన పన్నీర్ సెల్వం జయలలిత కు అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తి . 2001 లో ఓక కేసులో జయలలిత జైలు కు వెళ్ళినప్పుడు ఆమె ఆశిస్సులతో అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి గా భాధ్యతలు నిర్వహించారు . 



Read More

Saturday, September 27, 2014

అమెరికా లో మోడీ పర్యటన చిత్రాలు

జీరో గ్రౌండ్ వద్ద మోడీ 

ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ తో 

ఐక్యరాజ్యసమితి లో ప్రసంగిస్తున్న మోడీ 

మ్యుజియం వద్ద మోడీ 



సెంట్రల్ పార్క్ వద్ద ప్రసంగిస్తున్న మోడీ 




మాడిసన్ స్క్వేర్ 

హగ్గ్ జాక్మాన్ తో 

Read More

Samsung launches Galaxy Alpha at Rs.39990

Samsung launches Galaxy Alpha at Rs.39990


Samsung launched its metal bodied Galaxy Alpha smartphone in India ,this phone will available in the market October.
6.7mm thickness ,weight 115gram.
Samsung Galaxy Alpha sports a 4.7-inch HD Super AMOLED (720x1280p) display. It is powered by Samsung's Exynos octa core processor featuring 1.8GHz quad-core and 1.3GHz quad-core processors, and 2GB RAM.
Unlike Samsung's other Galaxy smartphones, the Galaxy Alpha comes with 32GB internal storage but doesn't feature a microSD card slot.
The phone runs Android 4.4 KitKat and comes with Samsung's Ultra-Power Saving mode and S Health application. It sports a finger print scanner, heart rate sensor and private mode, and supports connectivity with Samsung Gear Fit, Gear Live and Gear 2 wearables.
Galaxy Alpha sports a 12MP rare camera and a 2.1MP front-facing camera. The rear camera supports 4K video recording.






Read More

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కు 4 ఏళ్ళ జైలు శిక్ష

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కు బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం అక్రమ ఆస్తులు కల్గి ఉన్న కేసు లో 4 ఏళ్ళ జైలు శిక్ష మరియు 100 కోట్ల జరిమానా విధించింది ,దీనితో ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంది . దీనితో తమిళనాడు లో తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకుంటున్నాయి . ఈ పరిణామాల  నేపద్యం లో తమిళనాడు కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరని తేలాల్సి ఉంది . పన్నీరు సెల్వం కు అవకాశం ఉంది . 

Read More

Friday, September 26, 2014

వరంగల్ లో హెల్త్ యూనివర్సిటీ

 

కెసిఆర్ వరంగల్ జిల్లా కు ఆరోగ్య యూనివర్సిటీ ని ప్రకటించారు .దీనికి కాలోజి యూనివర్సిటీ అఫ్ హెల్త్ సైన్సెస్ గా నామకరణం చేశారు . దీనితో మెడికల్ కాలేజీ ల ఏర్పాటు కు ,సిబ్బంది నియమాలకు నతర్ యూనివర్సిటీ పై ఆధారపడే అవుసరం ఉండదు . దీనితో వరంగల్ ప్రజలు సంతోషం గా ఉన్నారు . కాకతీయ మెడికల్ కాలేజీ కి 163 ఎకరాలు ఉండడం ,అది చాలకుంటే పక్కనే ఉన్న సెంట్రల్ జైలు ను వేరే ప్రదేశానికి తరలించి ఆ భూమిని వాడుకునే వీలుంది . దీనితో MGM  సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గ మారిపోతుంది . 
Read More

Thursday, September 25, 2014

కొంప ముంచుతున్న అమెరికా నిరుద్యోగుల సంఖ్య




ఈ రోజు భారత దేశ  మార్కెట్లు నష్టాలను చవి చూశాయి . ఈ రోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఈ నెల గడువు ముగింపు ఉండడం వాళ్ళ ఇన్వెస్టర్లు లాభాల ను స్వీకరించారు .
నిఫ్టీ 90 పాయింట్లు నష్ట పొగా సెన్సెక్స్ 276 పాయింట్లు నష్టపోయాయి .

ఈ రోజు అమెరికా ఉద్యోగాల కోసం అప్లై చేసే వాళ్ళ సంఖ్య అనూహ్యంగా పెరిగిపోవడం తో అమెరికా మరియు  మార్కెట్లు ఒక్క సారిగా కుప్ప కులాయి .

డౌజోన్స్ 1. 21% ,S & P 500 1.27% మరియు నాస్డాక్ 1.66% నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి .
అదే విధంగా FTSE 1.13% మరియు CAC 1. 7% నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి .

అసలే ప్రపంచ మార్కెట్లు అన్ని అల్ టైం హై లో ఉన్న సమయం లో ఈ వార్త ఇన్వెస్టర్ ల ను కలువర పెడుతుంది . 
Read More

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు


   తెలంగాణా ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు 

Read More

Wednesday, September 24, 2014

లౌక్యం పోస్టర్

లౌక్యం పోస్టర్ 

Read More

Monday, September 22, 2014

మాట నిలుపుకున్న కెసిఆర్


కెసిఆర్ నేడు ఋణ మాఫీ కి సంబంధించి మొదటి విడుత నిధులను విడుదల చేశారు . దీనితో మేనిఫెస్టో లో ఇచిన మాట ను నిలబెట్టుకున్నారు . ప్రతి రైతు కు లక్ష లోపు ఋణాలను మాఫీ చేశారు . దీనితో రైతులు తెలంగాణా వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు . ఇంకా ఆదర్శ రైతు విధానాన్ని రద్దు చేశారు . సింగరేణి కార్మికులకు పండుగ బోనస్ ప్రకటించారు . 

Read More

Saturday, September 20, 2014

తెలంగాణ కు 14 వ ఆర్థిక సంఘం భరోస



కొత్త గా ఏర్పడిన రాష్ట్రానికి అనేక సవాల్లున్నాయని  వాటిని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం లోని 25 శాఖలకు కేంద్రం నుంచి గ్రాంట్లు గ రూ . 23,475.34 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ 14 వ ఆర్థిక సంఘాన్ని కోరడం జరిగింది .
 చెరువుల పునరుద్ధరణకు ,వాటర్ గ్రిడ్ ల నిర్మాణానికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కి , సంక్షేమ పథకాల అమలుకు ఇతోధికంగా నిధులు కేటాయించాలని కోరారు . 

వెనుకబడిన కులాలకు సమగ్రాభివృద్ది కి ఐదేళ్ళ కాలం లో 25,000 కోట్లు , ఎస్సి ల కోసం 50,000 కోట్లు ఖర్చు చేస్తామని కెసిఆర్ ఆర్థిక సంఘానికి వివరించారు .

ప్రజల సమస్యల పరిష్కారం కోసం  రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయం తో పని చేస్తుందని 14 వ ఆర్ధిక సంఘం చైర్మన్ డాక్టర్  వై వి రెడ్డి ప్రశంసించారు . అవసరాల మేరకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు .


Read More

Wednesday, September 17, 2014

YES కు వణుకుతున్న స్టాక్ మార్కెట్లు


నేడు జరిగే స్వతంత్ర స్కాట్లాండ్ వోటింగ్ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తుంది 300 ఏళ్ళ కు పైగా బ్రిటన్ తో కలిసి ఉన్న స్కాట్లాండ్ విడిపోతే ఆ ప్రభావం రాజకీయాల పై పడుతుంది . ప్రస్తుత ప్రధాని రాజీనామా చేయాల్సి వస్తుంది . దీనితో రాజకీయ అనిశ్చితి తో బ్రిటన్ పరిస్థితి మారి పోతుంది . గత కొద్ది వారాలుగా మార్కెట్ లు స్తబ్దుగా ఉన్న విపరీతమైన ఒడిదుడుకుల కు లోనయ్యే ప్రమాదం ఉంది . అసలే అల్ టైం లో ఉన్న మార్కెట్లు కరెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది . నిఫ్టీ 8000 క్రింద  అవ్వడం చూస్తే రానున్న రోజుల్లో 7660 చేరుకోవచ్చు . 

ఈ రోజు మార్కెట్ లు నష్టాలతో ప్రారంభం అవుతాయి . 

SGX నిఫ్టీ -35 పాయింట్ల వద్ద  అవుతుంది . 




Read More

AAGADU




AGADU
AGADU 




Read More

Tuesday, September 16, 2014

మెదక్ లో దుమ్ము రేపిన తెరాస





మెదక్ లోకసభ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి 3,61,236 ఓట్ల బంపర్ మెజారిటీ తో గెలుపొందారు . 
ఈ విజయం తో తెలంగాణా లో తెరాస కు తిరుగులేదని క్రిస్టల్ క్లియర్ గా అర్థం అయింది . ఈ విజయం  వెనుక హరీష్ రావు కృషి ఎంతో ఉంది . అందరు విజయం కోసం చూస్తే హరీష్ రావు బంపర్ మెజారిటీ కోసం చూసి సాధించారు . 
Read More

'I' TEASER

Shankar's I teaser is rocking in you tube ,this video gets 13 lakhs hits 
It seems to create history in Indian cinema.. 

Read More

Sunday, September 14, 2014

SanDisk 512 GB SD CARD

SanDisk announced sanDisk Exteme PRO with room of 512 GB storage create history.
It is use full to high speed photography and high resolution footage storage.but not cheap
price is $800

Read More

Friday, September 12, 2014

మళ్లీ సీన్ లోకి వచ్చిన మందకృష్ణ

కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాల మందికి పని లేకుండా పోయింది పైగా అపోజిషన్ వాళ్ళ కు కూడా , ఏది చేద్దామన్న కొండను డీ కొట్టి న ఎలుక  పరిస్థితి లా  ఉంది  . అసలే కొత్త ప్రభుత్వం అందునా కెసిఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు , లగడపాటి లాంటి వల్లే రాజకీయ సన్యాసం తీసుకున్నారు . 

దళితున్ని ఉప ముఖ్యమంత్రి ని చేసిన కెసిఆర్ ను పొగిడిన వాళ్ళెంత మందో తెలియదు కానీ పిలవని పేరంటానికి వెళ్లినట్టు మందకృష్ణ రాజయ్య విషయం లో దూరి కులం పేరుతో నానా యాగి చేస్తున్నాడు ,నిజానికి కులం సేవ చేయాలంటే ఎన్నో మార్గాలున్నాయి ఉప ముఖ్యమంత్రి తో కలిసి తన కుల సమస్యల ను పరిష్కరించుకుంటే అది కులానికి మంచిది చేసినందుకు అతనికి పేరు ఉంటది . ఎవరికీ ఉపయోగపడని పని ఎందుకు . 
తన రాజకీయానికి మాత్రమె కులాన్ని ఉపయోగించే నాయకులను కులం కూడా క్షమించదు . 
కెసిఆర్ నాకు తండ్రి లాంటి వాడు కొడుకును అన్నట్టు అన్నడు అందులో తప్పేం లేదు అని స్వయంగా ఉప ముఖ్యమంత్రి వివరణ ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ మందకృష్ణ సీన్ లోకి ఎందుకు వచినట్లో అందరికి తెలిసిన సత్యమే .. పోలవరం ముంపు మండలాలను కలుపుకొని తెలంగాణా లో మొఖం లేని రాజకీయ పార్టీ లు కొత్త గా ఒక రాజకీయ చదరంగాన్ని నడుపాలి అది కూడా కులం పేరు తో చేస్తే ఆ కులం వాళ్ళ మద్దతు కూడా ఉంటది .. ఆట అప్పుడు ఈజీ గా ఉంటది చివరాకరకు ఈ నాటకం నడిపిన వ్యక్తి కి డబ్బో లేదా ఓ పదవి పడేస్తే సరి .. ఇవి నక్క జితుల తెలుగు బాబు కు తెలువని విద్య కాదు . 

సమాజం మారి పోతుంది మనం మారాలి ఇంకా ఆంధ్ర పార్టీ ల తోతుల కు ఇక్కడ ఎవరు మదతు ఇస్తరు  . కులం మంచి కోరి కులానికి ఉపయోగపడే పనులు  చేస్తే మంచిది.  కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కులాన్ని వాడుకుంటే ఆ కులం వాళ్ళు కూడా క్షమించరు . 



  

Read More

Monday, September 8, 2014

మీడియా లో అవినీతికి వికృత రూపం

టీవీ 9 క్రైమ్ న్యూస్ యాంకర్ హర్షవర్ధన్ అరెస్ట్ తో మీడియా పేరుతో సమాజంలో ఎం జరుగుతుందో జనాలకు తెలిసి వచ్చింది . ఒకప్పుడు రిపోర్టర్లు ఎప్పుడు ప్రజల సమస్యల పై పోరాడే వారు . ఇప్పటి తరంలో కొందరు కేవలం paid న్యూస్ ను మాత్రమే ప్రెసెంట్ చేస్తున్నారు . ఈ రోజుల్లో మండల స్థాయి విలేకరి అంటే ఆ హోదా వేరు ఎప్పుడు పోలీస్ ల టచ్ లో ఉండటం చిన్న చితక కేసు అయితే మధ్యవర్తిత్వం వహించడం సాదారణ విషయం . ఒకప్పుడు రౌడి లు మాములు వసూలు చేసేవారు ,ఇపుడు రౌడీలకు అంత సీన్ లేదు ఎందుకంటే ఎవరైనా పోలీస్ ల కు ఫోన్ చేస్తే వీని తాట తీస్తరు ,అదే పోలీస్ ల తో రోజు టచ్ లో ఉండే రౌడి ల్లాంటి వాళ్ళైతే సమస్య ఉండదు . ఏదో సినిమా మీటింగ్ లో తన కవర్ తనకు రాలేదని మీడియా మిత్రులు గొడవ పడడం వెబ్ మీడియా లో వచ్చిన విషయం గుర్తుకు వస్తుంది 
ఎన్ని సమస్యలున్న ఎప్పటికి ఒకే రకం వార్తలు రావడం మనం చూస్తుంటాం . స్కూల్ స్టార్ట్ అవ్వగానే ఫీజులు ఎక్కువైన నానా యాగి చేస్తరు తరువాత కొన్ని రోజులకు కామ్ ఐపోతరు ఎందుకో అర్థం కాదు . ప్రతి మండల కేంద్రం లో వేలాది అక్రమ ఫైనాన్సు కంపెనీ లు నడుస్తున్నాయి ,3 నుండి 15 రూపాయల వరకు వడ్డీ కి ఇవ్వడం తీసుకున్న వ్యక్తి ఇవ్వక పోతే పోలీస్ స్టేషన్ కు రావడం రోజు జరిగే తంతే కాని ఈ వార్త ల ను ప్రచారం చేసి ప్రజలను వాటి భారి నుండి రక్షించే పని చేయరు . రేషన్ బియ్యాన్ని సిల్క్ పాలిష్ చేసి తిరిగి మార్కెట్ కు అమ్మే విషయాలు రిపోర్టర్ల కు తెలియకుండా ఉంటుందా ,నీలి కిరోసిన్ ను పెట్రోల్ పంప్ ల కు సరఫరా చేయడం ఇది సమత్సరాలుగా దాదాపు అన్ని మండల స్థాయి లో జరుగుతున్న వ్యవహారం ,ఈ వార్తలు రావు ఎందుకంటే ఆయ వ్యక్తులు ప్రముఖ న్యూస్ రిపోర్టర్ల తో టచ్ లో ఉంటారు కాబట్టి .  ఒక న్యూస్ యాంకర్ 5 కోట్లు డిమాండ్ చేస్తే ఓనర్ పరిస్థితి ఏందీ . ఒక ఛానల్ పెట్టి అనతి కాలం లోనే అన్ని భాషలకు విస్తరించవచ్చు 





Read More

ఢిల్లీ లో కెసిఆర్ పర్యటన


తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ లో  రాష్ట్రపతి ని  ,ప్రధాన మంత్రి ని మరియు వివిధ శాఖల కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు . రాష్ట్రానికి సంబందించిన వివిధ అంశాల పై కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్ ,ప్రకాష్ జవదేకర్ ,స్మృతి ఇరానీ ,పియూష్ గోయల్ ల తో సమావేశమై చర్చించారు .  

Read More

Sunday, September 7, 2014

US ఓపెన్ లో గెలిచిన సానియా మిర్జా





US ఓపెన్ mixed doubles లో  బ్రెజిల్ కు చెందిన బ్రూనో సోర్సు తో కలిసి  సానియా మిర్జా విజయం సాధించి తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటి చెప్పింది . కెసిఆర్ సానియా ను తెలంగాణ కు బ్రాండ్ అంబాసిడర్ గా  ప్రకటించిన తర్వాత తన పై ఆరోపణలు చేసిన వారికి తన బాట్ తో సమాధానం ఇచ్చి వారి నోర్లు మూయించింది .

ఫైనల్లో గెలిచిన తర్వాత సానియా మాట్లాడుతూ " ఈ విజయాన్ని  దేశం లోని ప్రతి ఒక్కరికి . తెలంగాణ రాష్ట్రానికి అక్కడి ప్రజలకు అంకితమిస్తున్నా అని పేర్కొంది . కల నిజమైందని తెలంగాణ బ్రాండ్ అంబాసిడార్ కావడం గర్వం గా ఉందని తెలిపింది" .  
Read More

Saturday, August 30, 2014

PRIME MINISTER JAN DHAN YOJANA (PMJDY)





ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (PMJDY ) తో ఒక్కసారి గా బ్యాంకు అధికారులు గ్రామాల్లో సేవింగ్స్ ఖాతాలు తెరిపించేందుకు బయలుదేరారు . రిజర్వు బ్యాంకు కూడా సేవింగ్ అకౌంట్ కు సంబంధించి కొన్ని నిమంధనలను సడలించింది . దేశంలోని ప్రతి  మనిషి బ్యాంకు ఖాతా కల్గి ఉండాలనే సదుద్దేశంతో భారత ప్రధాని మోడీ ఎర్రకోట పై ఈ స్కీం ను ప్రవేశపెట్టారు .

       PMJDY ఖాతా కల్గిన వ్యక్తి చనిపోతే 1 లక్ష బీమా సదుపాయం ఉంటుంది . దీనితో బ్యాంకు లు పోటి పడి ఊర్లలో చాటింపు వేసి ఖాతాలను తెరుస్తున్నారు . ఇప్పటికే మైక్రో బ్యాంకింగ్ తో కొన్ని బ్యాంకు లు మహాత్మాగాంధీ జాతీయ ఉపాది హామీ పథకం సంబందించిన చెల్లింపులు చేస్తున్నాయి .

     కొత్త లో SIM కార్డు కోసం కూడా అమౌంట్ ఛార్జ్ చేసేవారు టెలికాం ఆపరేటర్లు , వచ్చే కాల్స్ కు కూడా ఛార్జ్ చేసేవారు , తర్వాత  వచ్చిన పోటి వల్ల అన్ని ఫ్రీ గా ఇస్తున్నారు .

   సేవింగ్ ఎకౌంటు ఓపెన్ చేయాలంటే  బ్యాంకు ల కు వెళ్ళే పరిస్థితి గ్రామీణుల్లో ఆసక్తి తక్కువ , వాళ్ళు పెట్టె షరతులు అలాంటివి . ఇప్పుడు ఏదైనా ఓకే ఫోటో ఐడి ఉంటె సరిపోతుంది .  

ఇప్పటి వరకు ICICI బ్యాంకు 1 లక్ష ,IDBI  బ్యాంకు 3. 50 లక్షల ఖాతాలను PMJDY కింద ఓపెన్ చేయడం జరిగింది . 
Read More

Wednesday, August 27, 2014

తెలంగాణ ఆణిముత్యం విద్యాసాగర్ రావు

తెలంగాణ ఆణిముత్యం విద్యాసాగర్ రావు 


తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ భాజపా నాయకుడు చెన్నమనేని విద్యాసాగర్ రావు ను భారత ప్రభుత్వం మహారాష్త్ర గవర్నర్ గా నియమించింది . కరీంనగర్ నుండి లోకసభకు పోటి చేసి ఓడి పోయిన విద్యాసాగర్ రావు ను మోడీ ప్రభుత్వం గుర్తించి గవర్నర్ పదవిని ఇవ్వడం శుభపరిణామం . ఎంతో కాలంగా పార్టీ కి ఆయన చేసిన సేవల కు గాను ఈ పదవి వరించింది . రాష్ట్ర శాఖా ఏర్పాటు చేసిన అభినందన సభ లో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విద్యాసాగర్ రావు ను అభినందించారు . 

Read More

Sunday, August 24, 2014

ICE BUCKET CHALLENGE IS ROCKING IN INDIA

ఐస్ బకెట్ ఛాలెంజ్ ని మన దేశం లోని సెలెబ్రిటి  లు ఎంజాయ్ చేస్తున్నారు . అమెరికా లోని చారిటి కోసం ఐస్ బకెట్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని అక్కడి సెలబ్రిటీ లు  మరియు కంపెనీ సీఈఓ లు  పాల్గొని విజయవంతం చేసారు . ఆ వీడియోలు సోషల్ మీడియాలో బంపర్ హిట్ ఐయ్యాయి .

Read More

RABHASA TRAILORS


యంగ్ టైగర్ ఎన్టీఆర్  రభస సినిమా ట్రైలర్స్ 




Read More

Saturday, August 23, 2014

దేశం లోని మొదటి గ్రీన్ బస్సు



ఇండియా లోనే మొదటి సారి ఇథనాల్ తో నడిచే గ్రీన్ బస్సు ను నాగపూర్ లో ప్రారంభించారు. దీనిని స్వీడన్ కు చెందిన SCANIA కంపెనీ,ఇది  కమర్షియల్ వెహికల్ మరియు ఇంజిన్లను తయారు చేస్తుంది. సంవత్సరానికి 6 లక్షల కోట్లను పెట్రోల్ మరియు డీజిల్ దిగుమతి కి దేశం ఖర్చు పెడుతుంది , దీనిని 2 లక్షల కోట్లకు తగ్గించేందుకు ఎలక్ట్రిక్ ఆధారిత వాహనాలను మరియు ఇథనాల్ ఆధారిత వాహనలకోసం నిధులు వెచ్చిస్తామని నితిన్ గడ్కారి  తెలిపారు . ఈ గ్రీన్ బస్సు ధర రూ . 1 కోటి    టాక్స్ లు లేకుండా . SCANIA కంపెనీ ఈ బస్సు లను   నార్వే  తో పాటు అనేక దేశాలకు సప్లై చేస్తుంది .  

Read More

Friday, August 22, 2014

నేటి తెలంగాణా పోలీస్ హీరో SP రంగనాథ్




ఖమ్మం లో  అనుమతి లేని  వడ్డీ వ్యాపారులపై మరియు ఫైనాన్సు వ్యాపారుల పై ఏక కాలంలో జిల్లా వ్యాప్తంగా SP రంగనాథ్ అధ్వర్యంలో  దాడులు జరగడం రాష్ట్రం లోని అక్రమ వడ్డీ వ్యాపారుల గుండెల్లో వణుకు పుట్టిస్తుంది . 
పాల్వంచ లో ఒక వడ్డీ వ్యాపారి ఇంట్లో 5 కోట్ల విలువైన తాకట్టు బంగారం స్వాదీనం చేసుకోవడం  తో ఏ రీతిన ఈ వ్యాపారం సాగుతుందో తెలిసి పోతుంది. 

రిజర్వు బ్యాంకు నిబందనలు ఉల్లంఘించి ఫైనాన్సు చేస్తున్న వారందరి డేటా ను SP రంగనాథ్  గారు ముందు గా సేకరించి  దాడుల చేయించారు .  ఖాళీ ప్రామిసోరి నోట్ పైన ,స్టాంప్ వేసిన వైట్ పేపర్ పైన సంతకాలు తీసుకోవడం  ఆ తర్వాత ఇష్టం వచ్చిన అమౌంట్ వేసుకొని కోర్ట్ నోటీసులు పంపడం వీరి అరాచకానికి పరాకాష్ట . 

   ఈ దాడుల వల్ల  కొన్ని వందల ఆత్మహత్య లను SP రంగనాథ్ ఆపివేయడం జరిగింది . ఉద్యోగుల దగ్గర నుండి ATM కార్డు లు తీసుకోవడం ,జీతం వచ్చిన తర్వాత వారి అనుమతి లేకుండా లేకుండా డ్రా చేసుకోవడం ,బ్లాంక్ చెక్కులు  పై సంతకం పెట్టించుకోవడం ఇవ్వకుంటే చెక్కు బౌన్సు కేసు పెడుతనని బెదిరించడం అక్రమ వడ్డీ వ్యాపారుల నిత్యకృత్యాలు. 

   వడ్డీ వ్యాపారులను ఎదుర్కోవడం అంటే అది మాములు విషయం కాదు ,వారి అంగ ,అర్థ బలం అలాంటిది 
ఇక రాజకీయ ఒతిళ్ళ గురించి చెప్పనక్కరలేదు .  వీటన్నిటిని లెక్క పెట్టకుండా ప్రజల కు నిస్వార్థంగా సేవ చేస్తున్న SP రంగనాథ్ అభినందనీయుడు. 

 RBI ఈ మధ్యనే అక్రమంగా  34000 కు పైగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సు కంపెనీస్ ఉన్నట్టు పేర్కొంది 
మిగతా జిల్లాల SP లు ఇదే తరహ దాడులు నిర్వహిస్తే మరింత మంది ని అప్పుల ఊబినుండి విముక్తులను చేసినట్టవుతుంది . అసలే కరువు తో నానా ఇబ్బందులు పడుతున్న జనాలకు ఈ అక్రమ వడ్డీ వ్యాపారులండి  అంతులేని నష్టం జరుగుతుంది . వీళ్ళు పెట్టె ఇబ్బందులకు మరిన్ని ఆత్మహత్యలు జరిగే ప్రమాదం ఉంది . 

RBI నిబందనలకు లోబడి చేసే వ్యాపారుల వాళ్ళ సమాజానికి ఎలాంటి నష్టం లేదు ,   కాని రూ 3 నుండి రూ 15 వరకు దౌర్జన్యంగా వడ్డీ వసూలు చేసే వారితో తీవ్ర ఆర్ధిక అసమానతలు ఏర్పడ్తాయి .  ఇది తెలంగాణా సమాజనికి 
ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు . 
Read More

Wednesday, August 20, 2014

లక్ష కోట్ల తో డిజిటల్ ఇండియా



దేశం లోని ప్రతి గ్రామపంచాయతి ని హై స్పీడ్ ఇంటర్నెట్ తో అనుసంధానం చేసే 'డిజిటల్ ఇండియా ' కార్యక్రమానికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది . ఈ ప్రణాళిక కోసం లక్ష కోట్లు వెచ్చించి అన్ని రంగాల ప్రభుత్వసేవలను ప్రజలకు డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకోనిరనుంది . దీనిలో భాగంగా ప్రతి మారుమూల గ్రామానికి  విద్య, వైద్యసేవల్లో పురోగతి, డిజిటల్ అక్షరాస్యత ద్వారా గ్రామీణులకు విజ్ఞానాన్ని అందించటం, మొబైల్ కనెక్టివిటీ ,ఈ-గవర్నెన్స్ . ఉద్యోగాల కల్పనా, వ్యవసాయంలో ఐటి వినియోగం మదలైనవి ఈ ప్రణాళిక  లక్ష్యాలు. 
Read More

సమగ్ర కుటుంబ సర్వే సూపర్ హిట్

 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుటుంబ సర్వే సూపర్ హిట్ అయిందని కెసిఆర్ అన్నారు . దీనివల్ల ప్రజల కు ఎం కావాలో తెలుస్తందని పెర్కొన్నరు. జనసంఖ్య ,అక్రమ ఆస్తులు ,నకేలి రేషన్ కార్డ్స్  వెలుగులోకి వస్తాయి. ప్రాధమిక అంచనాల ప్రకారం 500 కోట్ల అదనపు ఆదాయాన్ని GHMC పొందబోతున్నట్టు తెలిసింది . మండలానికో డేటా సెంటర్ పెట్టి 2 వారాల్లో NIC అద్వర్యంలో పుర్హి డేటా ను అందుబాటులోకి తెస్తారు  



Read More

రేపు సమగ్ర కుటుంబ సర్వే

రేపు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించేందుకు  తెలంగాణ ప్రభుత్వం  పకడ్బంది ఏర్పాట్లు చేసింది ఒక ఎనుమేరటర్ 30  కుటుంబాలను సర్వే చేయవలసి ఉంటుంది. ఇతర ప్రదేశాలలో నివసించే జనం అంత సొంత ఊళ్లకు చెరుకున్నరు. రేపు 9 గంటల కు అందరు ఇళ్ళ వద్దే ఉండాలని డప్పు చాటింపు చేయించడం జరిగింది.  

Read More

Friday, August 15, 2014

కరువు కోరల్లోకి తెలంగాణ

కరువు కోరల్లోకి తెలంగాణ 



తెలంగాణ జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి దాపురించింది  ఆగష్టు నెల సగం గడిచిన వాన దేవుడు కనికరించలెదు. 
పోచమ్మ బోనాల రోజు వర్షం  పడటం ఆనవాయితి కానీ ఈ సారి అది జరుగలేదు బావుల కింద చేసే వ్యవసాయం కూడా ఆశించిన స్థాయిలో పండక పోవచ్చు ఎందుకంటే కరెంటు ప్రాబ్లం వల్ల . మేఘ మధనం లాంటి వేమైన చేస్తారంటే దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా లేదు 

కరువు ను ఇంకా గుర్తించక పోవడం శోచనీయం. కరువు పరిస్థితి వస్తే ఎం చేయాలి రైతులను ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఒక ప్లాన్ వ్యవసాయ అధికారుల కు లేకపోవడం నిజంగా తెలంగాణా ప్రజల బాడ్ లక్. 




Read More

Saturday, August 2, 2014

Country wise Petrol prices per Litre

Pakistan. Rs 26.00Bangladesh Rs 22.00Cuba Rs 19.00Italy. Rs 14.00Nepal. Rs. 34.00Burma. Rs. 30.00Afghanistan. Rs 36.00Sri Lanka. Rs. 34.00INDIA. Rs. 82.00How it comes to this......Basic cost per 1litre. 16.50+ Centre Tax. 11.80%+ Excise Duty. 9.75%+ Vat Cess. 4%+ State Tax. 8%Total added up together becomes Rs 50.05 per 1 litre. + now another Rs 32. Extra. This 32/- extra for what no explaination for this.What a great job by the GOVT. Of INDIA

Read More

Saturday, July 19, 2014

రగిలిపోతున్న ఉస్మానియా విద్యార్థులు



కెసిఆర్ తీరు తో ఉస్మానియా కాంపస్ ఒక్కసారి వేడెక్కింది . కాంట్రాక్టు ఉద్యోగుల ను పెర్మనెంట్ చేస్తామని తెరాస తన మేనిఫెస్టో లో పెట్టిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఉద్యమ  సమయంలో కొత్త ఉద్యోగాల గురించి ఉస్మానియా కాంపస్ లో నేతలు  మాటలు మరిచినట్టున్నారు. నవ తెలంగాణా లో మాకు ఉద్యోగాలు వస్తాయని గంపెడు ఆశలు పెట్టుకున్న విద్యార్థులకు కాబినెట్ సమావేశంలో ఎలాంటి ఉద్యోగ ప్రకటన ల ప్రస్తావన లేకపోవడం తో విద్యార్థులు  ఆందోళన చెందుతున్నారు . కాంట్రాక్టు కార్మికుల ఎంపిక లో పారదర్శికత లోపించడం వలన బ్యాక్ డోర్ ద్వారా ఇతర రాష్ట్రాల  విశ్వ విద్యాలయల నుండి పొందిన డిగ్రీ ల  ద్వారా ఎక్కువ మంది ఉద్యోగాలు  పొందినట్టు  సమాచారం ,అదే జరిగితే నిజమైన ప్రతిభ కల్గిన విద్యార్థులు జరిగే నష్టం అపారమైనది.  సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే పరిష్కరిచడం ఉత్తమం. 


Read More

Monday, July 14, 2014

ITC seeks to Invest Rs.3500 crores in Telangana




Today is ITC  seeks to Invest Rs.3500 crores in Telangana to establish Paper manufacturing Unit. CM office release press note and given promise to provide all facilities including land to Intrested companies. KCR is very happy to announce this news today. After gaining Tata group aviation parts company now Hinduja's Paper Manufacturing Unit will create new job opportunities in Telangana.
This major success of KCR government.

Read More

Microsoft India Chairman meets KCR today




Today Microsoft India Charman Bhaskar Pramanik met KCR in Hyderabad. He wants to work with Telangana government in INCUBATER,TASK,wifi related technologies and explained expansion of microsoft company. There is another meet between micrsoft and govt on August 6.
Read More

Saturday, July 12, 2014

Who are suffering like UDAY KIRAN in tollywood


Most Successful and young talented actor Uday Kiran died of Tollywood dirty politics. All are accepted even Dasari Narayana Rao said this fact before the media,Uday kiran fans publicly announced who are behind the death of their hero. The Four Families are tried to destroy the chances,creating marketing problems for completed films and removing successfully running movies from theaters. Blamed with their paid print,TV and  web media to survival or entry of their up coming family members as hero.

     Before death of Udaykiran AM RATNAM announced a bilingual movie with Uday kiran and dropped after getting pressure from famous producer.Uday kiran given party to his friends after announcing AM RATNAM movie.

 As of now Who are facing same problem in Tollywood

  • NANI
  • GOPICHAND
  • VARUN SANDESH
  • TARUN
  • SRIKANTH
  • RAJA
  • AADI
  • HERO SIVAJI....
enough is enough no more excuses for this Dirty politics and their shape less heirs. There is lot of young talent is TELANGANA state ..Telangana Film Chamber must be establish to save Telangana Talented actors. Hope KCR sir will save the rights of Telangana Film Industry.


Read More

Thursday, July 3, 2014

ప్రపంచానికి మరో వైరస్ ముప్పు

 దక్షిణాఫ్రికా లోని గునియా,సిఎర్రలేయోన్ మరియు లైబీరియా ప్రాంతాలు ఎబోలా వైరస్ బారిన పడ్డాయి. 780 మంది దీని బారిన పడితే 468 మంది చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 

తీవ్రమైన జ్వరం కండరాల నొప్పులు తల నొప్పి గొంతులో పుల్లు మొదలైనవి వ్యాది లక్షణాలు . మనుషుల నుండి మనుషులకు బాడీ FLUIDS వాళ్ళ ఇది సంక్రమిస్తుంది . 

Read More