Hyderabad News: Latest Hyderabad News Headlines & Live News Updates from Hyderabad - Times of India

Wednesday, August 20, 2014

లక్ష కోట్ల తో డిజిటల్ ఇండియా



దేశం లోని ప్రతి గ్రామపంచాయతి ని హై స్పీడ్ ఇంటర్నెట్ తో అనుసంధానం చేసే 'డిజిటల్ ఇండియా ' కార్యక్రమానికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది . ఈ ప్రణాళిక కోసం లక్ష కోట్లు వెచ్చించి అన్ని రంగాల ప్రభుత్వసేవలను ప్రజలకు డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకోనిరనుంది . దీనిలో భాగంగా ప్రతి మారుమూల గ్రామానికి  విద్య, వైద్యసేవల్లో పురోగతి, డిజిటల్ అక్షరాస్యత ద్వారా గ్రామీణులకు విజ్ఞానాన్ని అందించటం, మొబైల్ కనెక్టివిటీ ,ఈ-గవర్నెన్స్ . ఉద్యోగాల కల్పనా, వ్యవసాయంలో ఐటి వినియోగం మదలైనవి ఈ ప్రణాళిక  లక్ష్యాలు. 
If You Enjoyed This, Take 5 Seconds To Share It