దేశం లోని ప్రతి గ్రామపంచాయతి ని హై స్పీడ్ ఇంటర్నెట్ తో అనుసంధానం చేసే 'డిజిటల్ ఇండియా ' కార్యక్రమానికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది . ఈ ప్రణాళిక కోసం లక్ష కోట్లు వెచ్చించి అన్ని రంగాల ప్రభుత్వసేవలను ప్రజలకు డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకోనిరనుంది . దీనిలో భాగంగా ప్రతి మారుమూల గ్రామానికి విద్య, వైద్యసేవల్లో పురోగతి, డిజిటల్ అక్షరాస్యత ద్వారా గ్రామీణులకు విజ్ఞానాన్ని అందించటం, మొబైల్ కనెక్టివిటీ ,ఈ-గవర్నెన్స్ . ఉద్యోగాల కల్పనా, వ్యవసాయంలో ఐటి వినియోగం మదలైనవి ఈ ప్రణాళిక లక్ష్యాలు.
If You Enjoyed This, Take 5 Seconds To Share It