Hyderabad News: Latest Hyderabad News Headlines & Live News Updates from Hyderabad - Times of India

Sunday, September 7, 2014

US ఓపెన్ లో గెలిచిన సానియా మిర్జా





US ఓపెన్ mixed doubles లో  బ్రెజిల్ కు చెందిన బ్రూనో సోర్సు తో కలిసి  సానియా మిర్జా విజయం సాధించి తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటి చెప్పింది . కెసిఆర్ సానియా ను తెలంగాణ కు బ్రాండ్ అంబాసిడర్ గా  ప్రకటించిన తర్వాత తన పై ఆరోపణలు చేసిన వారికి తన బాట్ తో సమాధానం ఇచ్చి వారి నోర్లు మూయించింది .

ఫైనల్లో గెలిచిన తర్వాత సానియా మాట్లాడుతూ " ఈ విజయాన్ని  దేశం లోని ప్రతి ఒక్కరికి . తెలంగాణ రాష్ట్రానికి అక్కడి ప్రజలకు అంకితమిస్తున్నా అని పేర్కొంది . కల నిజమైందని తెలంగాణ బ్రాండ్ అంబాసిడార్ కావడం గర్వం గా ఉందని తెలిపింది" .  
If You Enjoyed This, Take 5 Seconds To Share It