Hyderabad News: Latest Hyderabad News Headlines & Live News Updates from Hyderabad - Times of India

Monday, September 8, 2014

ఢిల్లీ లో కెసిఆర్ పర్యటన


తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ లో  రాష్ట్రపతి ని  ,ప్రధాన మంత్రి ని మరియు వివిధ శాఖల కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు . రాష్ట్రానికి సంబందించిన వివిధ అంశాల పై కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్ ,ప్రకాష్ జవదేకర్ ,స్మృతి ఇరానీ ,పియూష్ గోయల్ ల తో సమావేశమై చర్చించారు .  

If You Enjoyed This, Take 5 Seconds To Share It