కెసిఆర్ నేడు ఋణ మాఫీ కి సంబంధించి మొదటి విడుత నిధులను విడుదల చేశారు . దీనితో మేనిఫెస్టో లో ఇచిన మాట ను నిలబెట్టుకున్నారు . ప్రతి రైతు కు లక్ష లోపు ఋణాలను మాఫీ చేశారు . దీనితో రైతులు తెలంగాణా వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు . ఇంకా ఆదర్శ రైతు విధానాన్ని రద్దు చేశారు . సింగరేణి కార్మికులకు పండుగ బోనస్ ప్రకటించారు .
